Recent Posts

బీఆర్ఎస్  ప్రభుత్వం తీపికబురు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్ధులైన వేద పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి ప్రతి నెలా ఇస్తున్న రూ.2500 గౌరవ భృతిని పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వారికి నెలకు రూ.5000 అందనున్నాయి. అంతేకాదు భృతి పొందే వేద పండితుల వయసును 75 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీంతోపాటు వేద పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా రూ. …

Read More »

టిబీజేపీ నేత కిడ్నాప్

తెలంగాణలో హైదరాబాద్ లోని తెలంగాణ బీజేపీకి చెందిన నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య ఆల్వాల్ పీఎస్ లో ఫిర్యాదుచేశారు. ఆ వివరాల ప్రకారం దాదాపు 5929 గజాల స్థలం విషయంలో ఆయనకు ప్రత్యర్థులతో వివాదం ఉన్నట్లు సమాచారం. తిరుపతి రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా దుబ్బకుంట నివాసి.. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి రెడ్డి …

Read More »

మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు

తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని  జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat