పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మహరాష్ట్రలో బీఆర్ఎస్ కు 200 సీట్లు ఖాయం
మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం గట్టి సంకల్పం కావాలని అన్నారు. మహారాష్ట్ర షెత్కరీ సంఘటన్ కు చెందిన నేతలను బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. …
Read More »