పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మరో సంచలనం..!!
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మరుగున పడిపోయిందని భావిస్తున్న వేళ హఠాత్తుగా ఏ4 నిందితుడు జరూసలేం మత్తయ్య సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవర్గా మారుతానని సుప్రీం ఛీప్ జస్టిస్కు జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్థావించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను …
Read More »