పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి.. అర్హులైన వారికి అందేలా చూడాలి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే గారు అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒకటేనని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నీ పథకాలు …
Read More »