Recent Posts

కరోనాపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్యశాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని …

Read More »

దేశంలోఒకే రోజు ఏకంగా 1,17,100 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Read More »

మెదడు పనితీరు నెమ్మదిస్తే ఇది చేయాలి..?

సహజంగా మన మెదడు పనితీరు నెమ్మదిస్తే  కొన్నిసార్లు మతిమరుపు, ఆలోచనల్లో తడబాటు వంటి సమస్యలు పెరుగుతాయి. వయసు, పౌష్టికాహారలోపం కూడా కొన్నిసార్లు ఇందుకు కారణమే. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు తినాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే.. మిరియాలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, చెర్రీ పండ్లలో ఉండే పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat