Recent Posts

కరెంటు కోతలు + కారుకూతలు = కాంగ్రెస్‌ నేతలు

గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్‌ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు. అజీర్తిని తట్టుకోలేక ఆగమాగమైతున్నరు.తెలంగాణ ప్రభుత్వం సాధించిన విద్యుత్తు విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గాయిగత్తర లేపుతున్నరు. తమ పాలనా కాలంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తాయిమాయి అవుతున్నరు. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత వ్యవసాయానికి …

Read More »

ఫతేనగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మూసాపేట్ సర్కిల్ లోని ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్, భరత్ నగర్ నాలా పరిసర ప్రాంతాలు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో జన జీవనం స్తంభించిందని …

Read More »

జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలలో అందుబాటులో ఉంచాలి-మంత్రి తలసాని

Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలలో అందుబాటులో ఉంచాలని, పశు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat