పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్
తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దేశ రాజకీయాల్లో …
Read More »