Recent Posts

తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్ ఈ నేపథ్యంలో టీడీపీ …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే

ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …

Read More »

డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్

తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat