Recent Posts

ఆంగ్ల ప‌త్రిక తాజా స‌ర్వే : 2019లో అధికారం ఎవ‌రిదో తేల్చేసింది..!!

చ‌లికాలంలోనూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతున్న త‌రుణంలో ఉత్త‌ర భార‌త‌దేశంలో అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ గ‌ల ఓ ఆంగ్ల ప‌త్రిక 2019 ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌న్న అంశంపై స‌ర్వే చేసింది. అంత‌గాక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌తో ఎంత మేర‌కు ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌న్న అంశాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది ఈ స‌ర్వే. ఈ స‌ర్వేలోని ప‌లు కీల‌క అంశాలు ఇలా ఉన్నాయి.. see also :జ‌గ‌న్ …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.కాగా.. నిన్న శ్రీవారిని 54,575 మంది భక్తులు దర్శించుకోగా, 20,321 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీ టీ …

Read More »

అమెరికాలో మారణ హోమం…విద్యార్థులపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు..17 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్‌ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat