Recent Posts

రేపు అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ …

Read More »

జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …

Read More »

కంటతడి పెట్టిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

సాధారణంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్బంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు శౌర్య అవార్డులు ఇస్తారు..అయితే ఈ సంవత్సరం కూడా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి హోదాలో తొలి సారిగా ఈ అవార్డులను అందజేశారు.ఈ నేపధ్యంలో గతేడాది జమ్ముకాశ్మీర్ బందీపుర ఎన్‌కౌంటర్ లో నవంబర్ నెలలో వీర మరణం పొందిన ఎయిర్‌ఫోర్స్ కమాండో జేపీ నిరాలా భార్య, తల్లికి అశోక చక్ర అవార్డు ఇచ్చిన తర్వాత కోవింద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat