Recent Posts

ఓ అభిమాని జగన్‌ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా అప్యాయంగా ఏమన్నాడో తెలుసా..?

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …

Read More »

బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్

రాష్ట్రంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఓడీఎఫ్ జిల్లాలుగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా నిజామాబాద్ జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా (ఓడీఎఫ్)గా నిలిచింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విజయవంతంగా 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత నిజామాబాద్‌ను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. At Open Defecation Free awareness meeting in rajeev gandhi auditorium. …

Read More »

కండోమ్ గురించి తెలియక….అలా చేస్తున్నారు..హీరోయిన్

నేను ఏదో తప్పు చేయడం లేదు..అందరికి తెలియాల్సిన దానినే చేస్తున్న అంటూ సమర్థించుకుంది వివాదస్పద హీరోయిన్ రాఖీ సావంత్. ఏదో విషయంలో వివాదాలను తన వేంటవేసుకోని తిరిగే హీరోయిన్ నిరంతరం వార్తల్లో నిలవడానకి ముందుండే ఈ ‍హీరోయిన్ ఒక కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దాని ప్రమోషన్ యాడ్ లో రెచ్చిపోయి నటించింది.అయితే ఇంతకముందు కూడ ఈ కండోమ్ యాడ్స్ లో నటించిన సెక్సి భామ సన్నీలియోన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat