Recent Posts

ట్రైన్‌లో దారుణం.. వాటర్‌ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి …

Read More »

సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఆయనకు కోటక్‌ సెక్యూరిటీస్‌ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్‌ అకౌంట్‌ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్‌ చెక్‌ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …

Read More »

థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్‌…

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్ నటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat