Recent Posts

జీహెచ్‌ఎంసీలో బీజేపీకి బిగ్‌ షాక్‌..

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, కౌన్సిలర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత నాయక్‌, రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ అర్చన ప్రకాష్‌, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేశ్‌, అడిక్‌మెట్‌ …

Read More »

ఆ టూరిస్టులు వస్తారు.. రెండు రోజులు లొల్లి పెట్టి పోతారు: కేటీఆర్‌

తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. 8 ఏళ్ల కేసీఆర్‌, మోడీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. పొలిటికల్‌ టూరిస్టులు వస్తుంటారు.. రెండు రోజులు లొల్లి పెట్టి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ …

Read More »

సూపర్‌ ట్విస్ట్‌.. ‘మహా’ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో సూపర్‌ ట్విస్ట్‌. సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ అవుతారని అంతా భావించారు. కానీ ‘మహా’ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫడ్నవీస్‌ అనూహ్య ప్రకటన చేశారు. ముంబయిలో గవర్నర్‌ కోష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే కోరారు. అనంతరం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat