పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
తనని ఫోన్ మాట్లాడవద్దని తల్లి వారించటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ PS పరిధిలో జరిగింది. ఒడిస్సాకు చెందిన మేనక నాయక్, భర్త మున్నా నాయక్ల కుమారుడు అనిల్ కొంతకాలంగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి వద్దని వారించింది. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో అనిల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »