పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుకపోయారని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడిన సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. లిక్కర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ నోటిసుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.లిక్కర్ కేసులో అరెస్టు చేసిన నిందితులు తప్పుడు సాక్షం …
Read More »