Home / Tag Archives: doctor (page 14)

Tag Archives: doctor

షుగర్ అదుపులో ఉండాలంటే?

* ఆకుకూరలు ఎక్కువగా తినాలి * ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి * చేపలు ,ఓట్స్ ,బెర్రీస్ తినాలి * రోజు కాసేపు జాగింగ్ చేయాలి * ఎక్కువగా నీళ్ళు తాగాలి * కాకరకాయ ముక్కలను నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లను తాగాలి * రోజు ఒకే సమయానికి అన్నం తినాలి * కాపీ టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన విత్తనాలను తినాలి …

Read More »

కరోనా రాకుండా కొన్ని సలహాలు

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఏమి చేయాలో కొన్ని సూచనలను ,సలహాలను తెలుసుకుందాం. * దగ్గు,తుమ్ములతో వచ్చేతుంపర్లతో కరోనా వస్తుంది కాబట్టి ఇవి వచ్చేటప్పుడు నోటికి,ముక్కుకు అడ్డుగా రుమాలు కానీ టిష్యూ కానీ పెట్టుకోవాలి * ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి * ఇతర ఆరోగ్య సమస్యలుంటే …

Read More »

కరోనా ఇంకా రెండో దశలోనే ఉంది

కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …

Read More »

కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?

కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …

Read More »

భారత్ లో 415కరోనా కేసులు

భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.

Read More »

కరోనాను కొరియా ఎలా జయించింది?

చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …

Read More »

కరోనా వైరస్: అపోహలు – నిజాలు

ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా. జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. …

Read More »

కరోనా వైరస్ దేనిపై ఎన్ని గంటలు బతుకుతుంది..?

కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్‌ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. …

Read More »

కరోనా బారీన పడిన వారిలో కోలుకున్న 77వేల మంది

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.

Read More »

గూగుల్‌ ఉద్యోగికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు గూగుల్‌ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat