కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది.
మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ తక్కువ.మగవారిపైనే దీని ప్రభావం ఎక్కువని ఆ సైట్ వెల్లడించింది.గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులే ఈ వైరస్ కు మొదటి శతృవు. శ్వాసకోశ,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారు మాత్రమే ఈ కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడుతున్నారని ఆ సైట్ పేర్కొన్నది.
అయితే ఇప్పటివరకు చనిపోయినవారిలో 30%మంది డెబ్బై ఏళ్ల వయసున్నవారే అని ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి