ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.
Read More »ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ …
Read More »డెలవరీ తర్వాత మహిళలకు పొట్ట ఎలా తగ్గుతుందంటే..?
సహజంగా గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …
Read More »క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి మందు అదేనా..?
సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి క్యాన్సర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …
Read More »మొటిమల సమస్యకు పరిష్కారం లేదా..?
మంచి యవన వయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు . పన్నెండు శాతం మహిళలను నాలుగుపదుల దశలోనూ ఇబ్బంది పెడుతుంది. పురుషులూ ఇందుకు మినహాయింపు కాదు. మొహం మీద ఎక్కువగా కనిపించినా.. ఛాతీ, వీపు, భుజాలపైనా మొటిమలు వస్తాయి. మరీ ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. కౌమార బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయివి. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత మచ్చల్లా మిగిలిపోతాయి. కౌమారంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, బ్యాక్టీరియా, కాలుష్యం, జీన్స్.. ఇలా మొటిమలకు …
Read More »75% మనుషులకు హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు
ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా తాజాగా మనుషులకు హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం. ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. …
Read More »చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది.
చలికాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది. వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో ఇవి …
Read More »ఉప్పుతో చర్మ సౌందర్యం ..?
మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు …
Read More »మొటిమలు రాకుండా ఏమి చేయాలంటే..?
టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా తయారవుతాయి.. చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై …
Read More »ప్రతి రోజు మీరు ఇలా చేస్తే తిరుగే ఉండదు..?
ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు తిరుగుండదు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం .. 1. తెల్లవారుజామునే నిద్రలేవడం: రాత్రిళ్లు మొబైల్ వాడటం తగ్గించి తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. 2. ధ్యానం, వ్యాయామం: ఒత్తిడి తగ్గుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజూ 10-15 ని.లు సూర్యరశ్మి పడేలా చూసుకోండి. 3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి 4. మీ లక్ష్యాలేంటో రాసుకుని …
Read More »