Home / Tag Archives: slider (page 680)

Tag Archives: slider

చిన్నపిల్లలకు మాస్కులు వాడుతున్నారా..?-ఐతే ప్రమాదమే..?

క‌రోనా కార‌ణంగా గ‌త 15 నెల‌లుగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డం త‌గ్గించేశారు. ఒక‌వేళ బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూత‌ప‌డ‌టంతో పిల్ల‌లు ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డానికి కూడా వెళ్ల‌నీయ‌డం లేదు. దీంతో వైర‌స్‌, బ్యాక్టీరియా కార‌ణంగా వ‌చ్చే ఫ్లూ, ఇత‌ర జ‌బ్బుల బారిన ప‌డడ‌టం త‌గ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంది. దీనివ‌ల్ల …

Read More »

తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం

తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్‌, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్‌ జిమ్‌, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్‌, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్‌, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్‌ రూమ్స్‌, …

Read More »

కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ డాక్యుమెంటరీగా రాబోతుంది..!

కాళేశ్వరం… తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా …

Read More »

శివగామి పాత్రలో సమంత

లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ బాహుబ‌లి సిరీస్ నిర్మాణ ప‌నుల‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా భాగం షూట్ చేసిన త‌ర్వాత షోను ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ ఇపుడు నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టు ను రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవ‌లే స‌మంత‌ను సంప్ర‌దించి బిగ్ డీల్ కుదుర్చుకున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ …

Read More »

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేత ముద్దసాని కశ్యప్‌రెడ్డి

 హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి కొడుకు కశ్యప్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కశ్యప్‌ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్‌లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. హుజురాబాద్‌ …

Read More »

ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌, టెక్స్‌టైల్స్‌పార్కు నుంచి డబుల్‌బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్‌ కళాశాల …

Read More »

యాంకర్ ప్రదీప్ క్లారిటీ

తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో …

Read More »

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సోమవారం వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్యటన సంద‌ర్భంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటీ, వ్యవసా‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ప‌క్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

వరంగల్ జిల్లాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

 వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని సీఎం పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇవాళ ప్రారంభించుకున్న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలి. దీనికి స‌మీపంలో నిర్మించ‌బోయే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat