Home / Tag Archives: slider (page 794)

Tag Archives: slider

ఢిల్లీకి సీఎం జగన్ .. అందుకేనా..?

ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు

Read More »

మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?

సాధారణంగా కరోనా వైరస్ నిరోధానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులుగా తీసుకునేవే. అయితే తొలిసారి కేవలం ఒక డోసుతోనే సమర్థంగా పనిచేసే టీకాను జాన్సన్ అండ్ జాన్సన్ అనే అమెరికా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో టీకా అత్యవసర వినియోగానికి FDA విభాగం ఆమోదముద్ర వేసింది. మూడు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామని, టీకా 85% రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.

Read More »

నేనేమి మాట్లాడిన దేశం కోసమే-కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ …

Read More »

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజలంతా నీటి నిల్వపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిపారు. హరిద్వార్‌లో ప్రపంచ నీటి దినోత్సవం’ రోజైన మార్చి 22న కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా సర్ CV.రామన్ సేవలను కొనియాడారు. యువత …

Read More »

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …

Read More »

అందాలను ఆరబోస్తున్న తారా సుతారియా

తెలుగులో సూపర్ హిట్టయిన RX100 మూవీ.. హిందీ తెరపైనా సందడి చేయనుంది. అహన్ శెట్టి తారా సుతారియా కలిసి నటిస్తున్న ఈ రీమేక్ కు ‘తడప్ అని పేరుపెట్టారు. SEP 24న విడుదల కానుంది . ఇందులో పాయల్ రాజ్ పుత్ను మించి తారా గ్లామర్ షో చేయనుందట. మిలన్ లుథియా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద వాలా నిర్మాత. బాలీవుడ్లో సీనియర్ నటుడైన సునీల్ శెట్టి …

Read More »

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

కరోనాకు చికిత్స తీసుకుంటున్న మధ్యప్రదేశ్-ఖండ్వా ఎంపీ నంద్ కుమార్ సింగ్ ఈరోజు కన్నుమూశారు, ఆయ మృతి పట్ల ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నేత నంద్ కుమార్.. మీరు మమ్మల్ని విడిచి వెళ్లారు ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని అంకితభావంతో పనిచేసే నేతను బీజేపీ కోల్పోయింది ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’ అంటూ ప్రధాని …

Read More »

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.

Read More »

దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు. అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat