Home / Tag Archives: slider (page 801)

Tag Archives: slider

ఆ నటుడుతో యామీ గౌతమ్ రోమాన్స్

‘స్కామ్ 1992′ వెబ్ సిరీస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు ప్రతీక్ గాంధీ. త్వరలో అతడు ఉరి’ డైరెక్టర్ ఆదిత్య ధార్, నిర్మాత రోనూ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ మూవీలో నటించనున్నాడు. ఇందులో ప్రతీక్ పక్కన యామీ గౌతమ్ నటించనుంది మూవీలో ఘాటైన రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది జూన్ తర్వాత పట్టాలెక్కనుంది..

Read More »

సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్

సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …

Read More »

ద్రాక్షతో లాభాలెన్నో..?

చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట. సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.

Read More »

సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి

చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ …

Read More »

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ …

Read More »

రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

 ప్రతి రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరించారు. 1,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది వారు ఏం తింటున్నారు?. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. రోజూ 5 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడేవారు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% ఎక్కువని తెలిపారు ఫలితంగా గుండెజబ్బులు, డయాబెటిస్ వస్తాయని, ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని …

Read More »

మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Read More »

బాలయ్య కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు,ప్రముఖ నటుడు,హిందుపూరం ఎమ్మెల్యే యువరత్న  బాలకృష్ణ హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ లో రూ 15 కోట్లకు రెండంతస్తుల ఇంటిని కొన్నారని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ ఇల్లు 9,395 చ.అ విస్తీర్ణంలో ఉందని తెలిపింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.82.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీ కింద రూ 7.5 …

Read More »

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల యువత మదిని కొల్లగొట్టిన భామ కృతిశెట్టి. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ యువహీరో సరసన నటించడానికి అవకాశం దక్కించుకుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎనర్జిటీక్ హీరో రామ్ పోతినేని-లింగుస్వామి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా రానున్న సంగతి విదితమే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ …

Read More »

తెలంగాణోచ్చాక ఇచ్చింది 1లక్ష 32వేల సర్కారు ఉద్యోగాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి… వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat