మెల్లచెరువు మండలం హేమలతండా లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. అభివృద్ధి నిరోధకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటే హుజుర్నగర్ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచాడు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ సుభిక్షంగా ఉంటే హుజుర్నగర్ లో మాత్రం ఉత్తమ్ చేతకాని తనం వల్ల అభివృద్ధి కనబడటం లేదన్నారు.. చాలా తండా లాల్లో సీసీ రోడ్లు కూడా లేవు. TRS కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి,,, హుజుర్నగర్ లో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తాం. సైదిరెడ్డి యువకుడు, స్థానికుడు, గెలిపించి హుజుర్నగర్ ను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాసమస్యలపై ఉత్తమ్ కు అవగాహన లేదు. తన కుటుంబాలకు పదవుల యావ తప్ప.. ప్రజలను మభ్య పెట్టి ఎంపీ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.