Home / HYDERBAAD / గ్రేటర్ వాసులకు శుభవార్త

గ్రేటర్ వాసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది.

దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది.

ఈ రోజు బుధవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ రెండింటిని ప్రారంభించనున్నారు. ఈ రెండు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat