Home / NATIONAL / దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా  కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. నిన్న గురువారం 3275 మంది పాజిటివ్‌లుగా తేలారు.ఈ రోజు కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం.

దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, 3549 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat