Home / SLIDER / రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ

రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలోని భాగంగా  రైతన్నకు పంటపెట్టుబడి కింద అందించే ఆర్థికసాయం తొమ్మిదో విడత  నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది.

ఈ రోజు మంగళవారం మొదలైన రైతుబంధు నగదు జమలోని భాగమ్గా  తొలి రోజు ఎకరాలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.586 కోట్లు పడ్డాయి. రేపటి నుంచి ఆరోహణ క్రమంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మొత్తం 68లక్షల 94 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో కోటి 51 లక్షల 11 వేల ఎకరాలకు సంబంధించి రూ.7,654 కోట్లు వేయనుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat