Home / SLIDER / వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్  జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.

మన ఊరు- మన బడి, కరెంట్‌, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో డంపింగ్ యార్డ్ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.

ఆశాలపల్లి గ్రామానికి 286 ఆసరా పెన్షన్‌లు, 720 మందికి రైతు బంధు, 44 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా నిధులు, 44 మంది కి వడ్డీ లేని రుణాలు, 24 కేసీఆర్ కిట్ లు, 3 ముగ్గురు రైతులకు రైతుబీమా అందించినట్లు మంత్రి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat