Home / SLIDER / ఘనంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని సత్తుపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు మున్సిపల్ కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం సత్తుపల్లి ఏసీపీ బొజ్జ రామానుజం గారి చేతుల మీదుగా 100 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ సిఐ టీ కరుణాకర్ గారు, ఎస్సై రాము గారు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, అత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, షేక్ మౌలాలి, గుండ్ర రఘు, షేక్ నాగుల్ మీరా, మారుతి సూరిబాబు, అమరావతి విజయలక్ష్మికృష్ణారావు, మందపాటి జ్యోతి, కంటే నాగలక్ష్మి, నాయకులు నరుకుల్ల శ్రీను, వేములపల్లి మధు, సంజీవరెడ్డి, గఫారు, నడ్డి ఆనందరావు, వేణు, జాగృతి సాగర్, ఆనంద్, కో ఆప్షన్ సభ్యులు తడికమల్ల ప్రకాష్, రూత్ క్రిస్టియణ, రాజ్ కుమార్ తదితులున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat