లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్లోకి వచ్చిన చైతూ ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్పేపర్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు చైతన్య. అంతే కాకుండా ఆలియా భట్ ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటిస్తుందని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఆలియాతో నటించే …
Read More »తండ్రిపై పగబట్టిన కూతురు.. ఆమె చేసిన పనికి అంతా షాక్..
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే.. కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని …
Read More »సెంచరీ వయసులో 100వ మునిమనవడు..
మరి కొన్ని రోజుల్లో ఆమెకు 100 ఏళ్లు రానున్నాయి. ఈ తరుణంలో 100వ ముని మనవడిని ఎత్తుకొని ముద్దాడింది ఓ బామ్మ. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కోల్లెర్ 1922లో జన్మించింది. కొద్దిరోజులు సన్యాసినిగా ఉన్న కోల్లెర్ జీవితాంతం సన్యాసినిగా ఉండిపోవాలని భావించింది. కానీ విలియమ్ పరిచయడం అవ్వడంతో ఆయన్ని పెళ్లి చేసుకొని ఏకంగా 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారికి పెళ్లిళ్లు కాగా కోల్లర్-విలియమ్లకు 56 మంది మనవళ్లు, …
Read More »ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్రాజు
తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలమంతా యూనిటీగానే ఉంటామని.. తమ మధ్య ఎప్పూడూ హెల్దీ కాంపిటీషనే ఉంటుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిన ‘థాంక్యూ’ సినిమా కోసం నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమాను తొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దిల్ రాజు స్పందించారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని కొన్ని మీడియా …
Read More »నీలకంఠాపురంలో.. నాన్న పక్కనే నా సమాధి కూడా..!
వచ్చే ఏడాది మే నుంచి ఎన్టీఆర్తో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశముందని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన పర్యటించారు. తొలుత తన తండ్రి సుభాష్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడారు. …
Read More »ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలు పెరుగుతాయ్!
ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్ అడ్వైజరీ, సొల్యూషన్ కంపెనీ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. వెంకట తలారి నిర్మాత. సైకో థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్గా నటించారు.
Read More »జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. సైనికుల మృతి
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో – టిబెటెన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని ఐటీబీపీ …
Read More »ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ప్రభాస్ ‘సలార్’ ఆగమనం
ప్రభాస్ అభిమానులకు గుడ్న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్ను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబరు 28న ప్రేక్షకులముందుకు రానుందని ప్రకటించింది సలార్ టీమ్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఆ పోస్టర్ సలార్ ఆగమనం అనే ట్యాగ్తో …
Read More »