జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని చవిచూసిన గంగవ్వ గుండెని రాయి చేసుకొని కాలం గడుపుతుంది . 5 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న గంగవ్వను తాగుబోతు భర్త వదిలి వెళ్లిపోయాడు. రోజు తాగొచ్చి ఆమెను కొట్టడం, మస్కట్కి పోతా డబ్బులు తీసుకురా అని వేధించడంతో ఆమె చాలా విసిగిపోయిందట. 17 ఏళ్ళకే ఆమెకు కొడుకు పుట్టడం, మరో రెండేళ్ళకే కూతురు పుట్టడంతో కష్టాలు మరింత పెరిగాయని గంగవ్వ చెప్పుకొచ్చింది. నా భర్త …
Read More »దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం!
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించింది. ఈమేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడికి కేంద్ర హౌసింగ్, పట్టణ మంత్రిత్వ శాఖ అధికారి దీన్దయాళ్ లేఖను పంపారు. స్థలం కేటాయింపు పూర్తయిన నేపథంలో టీఆర్ఎస్ …
Read More »మీడియాపై రియా చక్రవర్తి పోరాటం
భారతీయ సినీ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి 28 రోజుల పాటు ముంబైలోని బైకులా జైలులో ఉన్న హీరోయిన్ రియా చక్రవర్తి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి రివర్స్ ఎటాక్ చేయనున్నారు. తన పేరుని దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన మీడియా ఏజెన్సీలపై న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి రియా సిద్ధమైనట్లు ఆమె లాయర్ సతీశ్ మనీషిండే తెలిపారు. “రియా …
Read More »ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు
ఇటీవల సంగారెడ్డిలో కిసాన్ మజ్దూర్ దివాస్ పేరిట రైతు దీక్ష నిర్వహించారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఈ నిరసన జరిగింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణికం ఠాగూర్ నియామకమైన తర్వాత జరిగిన పెద్ద ప్రోగ్రాం ఇది. దీనికి మాణికం ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరై సంగారెడ్డి గంజ్ మైదానంలో దీక్ష చేశారు. ఈయనతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, …
Read More »ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవు
దుబ్బాకలో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నిక ముగిశాక మళ్లీ కనిపించరని మంత్రి హరీశ్రావు అన్నారు. పెద్ద పెద్ద కార్లు, సూట్కేసులతో వస్తున్నారని, కానీ.. ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు మాత్రమే మిగిలారని, కార్యకర్తలంతా ఎప్పుడో ఖాళీ అయ్యారని, నాయకులకు తోవ చూపించేవారు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, 2008 ఉప …
Read More »ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్లో …
Read More »మీరు జియో వాడుతున్నారా..?. ఐతే మీకు శుభవార్త..?
మీరు జియో సిమ్ వాడుతున్నారా..?. అందులో పోస్టు పెయిడ్ వాడాలనే ఆరాటం కానీ ఆలోచన కానీ ఉందా..?. అయితే రిలయన్స్ జియో టెలికాం రంగంలో మరో వినూత్న యుద్ధానికి తెర తీసింది. ఇతర నెట్ వర్క్ ల నుండి జియో మొబైల్ నెట్ వర్క్ కు మారే పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు సెక్యూరిటీ ఫీజు డిపాజిట్ ను రద్ధు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న తమ పోస్ట్ పెయిడ్ …
Read More »మంత్రి హారీష్ రావు ఫోటో వైరల్.. అసలు కారణం ఇదే..!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో ఒక లుక్ వేద్దాం. వచ్చే నెల నవంబర్ మూడో తారీఖున దుబ్బాక ఉపఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల …
Read More »జగపతిబాబు సోదరుడికి చంపేస్తామంటూ బెదిరింపులు…
సినీ నటుడు జగపతిబాబు సోదరుడిని బెదిరిస్తున్నాడో వ్యక్తి.. ఫిలింనగర్లో నివసించే జగపతిబాబు సోదరుడు యుగేంధ్ర కుమార్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. . గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు.. యుగేంధ్ర కుమార్తోపాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించాడు శ్రీనివాస్. అయితే, ఈ బెదిరింపు కాల్స్ వెనుక.. వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి …
Read More »