పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో త్వరలోనే 300 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి అక్టోబర్లో వేతనంతోపాటు ఒక డీఏను ఇవ్వబోతున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొన్నట్టు బాజిరెడ్డి చెప్పారు. ఈ మేరకు బాజిరెడ్డి గోవర్ధన్ నిన్న సోమవారం మీడియాకిచ్చిన ఓ ప్రకటనలో …
Read More »