Recent Posts

చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా  నుంచి త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్‌ …

Read More »

Ap సర్కారు ఉద్యోగులకు షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …

Read More »

తెలంగాణలో కర్ఫ్యూ ఎప్పుడంటే…?

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat