Recent Posts

మహిళలు ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలంలోని పసరగొండ గ్రామంలో రూ.20 లక్షల తో మహిళ భవనంకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు తెలిపారు.ప్రతి గ్రామంలో మహిళ భవనంను నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళ కోసం ఇప్పటికే 37 గ్రామాలకు …

Read More »

బీజేపీపై మనీశ్‌ సిసోడియా ఆగ్రహాం

 భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ  ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ …

Read More »

శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త

ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది  శ్వాసకోశ వ్యాధుల (యూఆర్‌టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్‌ ఫిఫట్రాల్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్‌టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్‌ డ్రగ్‌ను ఇచ్చారు. డ్రగ్‌ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat