Recent Posts

Ap Highways : ఆంధ్రాలో త్వరలో ఐదు జాతీయ రహదారులు..

Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా …

Read More »

Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …

Read More »

Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..

Kcr Government తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధినీ దేశమంతా మాట్లాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఒక్క అవకాశాన్ని విడవడం లేదు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక సంక్షేమానికి సంబంధించి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat