Home / Tag Archives: slider (page 364)

Tag Archives: slider

బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?

అనేక ఆరోగ్య సమస్యల నుంచి బెల్లం ఉపశమనం కలిగిస్తుంది. అసలు బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. బి-కాంప్లెక్స్, C, D, E విటమిన్లు ఉంటాయి. బెల్లం బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులతో బెల్లాన్ని కలిపి …

Read More »

కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని …

Read More »

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ  పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ  …

Read More »

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ  పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ  పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read More »

పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార

సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్  న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లు పెళ్ళికి ముస్తాబ‌వుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌బోతుంది. తాజాగా ఈ ప్రేమ ప‌క్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్ద‌రు తిరుమ‌ల‌లో శ్రీవారి స‌న్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. దీని కోసం వీరిద్ద‌రూ త‌మ పెళ్లి కోసం వేదిక‌ను బుక్ చేసుకోవ‌డానికి తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. …

Read More »

దేశంలో కొత్తగా 3,805 కరోనా  కేసులు

దేశంలో కరోనా  కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. నిన్న శుక్రవారం 3545 కేసులు నమోదైన సంగతి తెల్సిందే. తాజాగా  కొత్తగా 3805 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …

Read More »

కొత్త టాకీసులో పాత సినిమాలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ …

Read More »

కైటెక్స్‌ అపెరల్‌ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ …

Read More »

పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన ఇవాళ అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం …

Read More »

రాజాసింగ్ జీ జ‌ర సునో అంటూ నవ్వులు పూయించిన మంత్రి హ‌రీశ్‌రావు -Video Viral

 కోఠి ఈఎన్టీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగుల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రామ‌ర్శించారు. ప‌లువురి రోగుల‌ను, వారి స‌హాయ‌కుల‌ను హ‌రీశ్‌రావు ఆప్యాయంగా ప‌లుక‌రించి.. వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు. ఈ క్ర‌మంలో ఓ రోగి త‌ల్లి చెప్పిన మాట‌లు విన్న హ‌రీశ్‌రావు.. త‌న ప‌క్క‌నే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. వైద్య సేవ‌ల‌పై ఆమె మాట‌లు విన్న మీరు.. ఇప్ప‌టికైనా మా గురించి అసెంబ్లీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat