2011 గ్రూప్ -1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 121 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది.ఏడేళ్లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ tspsc.gov.in లో చూడొచ్చు.
