తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.
– రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా
– రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
– వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు
– పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
– బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
– కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్గా నవీన్ మిత్తల్
– విపత్తు నిర్వహణ కమిషనర్గా ఆర్.వి.చంద్రవదన్
– పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్కుమార్ సుల్తానియా
– బీసీ సంక్షేమశాఖ కమిషనర్గా అనితా రాజేంద్ర
– మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్కు అదనపు బాధ్యతలు
– గిరిజిన సంక్షేమ కమిషనర్గా క్రిస్టినా
– ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
– భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ
– రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
– సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
– ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా
– వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ఒమర్ జలీల్
– నిజామాబాద్ కలెక్టర్గా ఎం.ఆర్.ఎం.రావు
– పెద్దపల్లి కలెక్టర్గా దేవసేన
– జనగాం కలెక్టర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలు
– మెదక్ కలెక్టర్గా మాణిక్రాజుకు అదనపు బాధ్యతలు
– మహబూబాబాద్ కలెక్టర్గా లోకేశ్ కుమార్కు అదనపు బాధ్యతులు
– ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
– ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అశోక్కుమార్
– ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా కాళీచరణ్
– జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా భారతి హోళికేరి
– జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా సిక్బా పట్నాయక్
– జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ముషారఫ్ అలీ
– బోధన్ సంయుక్త కలెక్టర్గా అనురాగ్ జయంతి
– మెట్పల్లి సంయుక్త కలెక్టర్గా గౌతమ్
– భద్రాచలం సంయుక్త కలెక్టర్గా పమేలా సత్పతి
– బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్గా రాహుల్రాజ్
