Home / TELANGANA / అక్రమ వలసదారులకు కువైట్‌ క్షమాభిక్ష..ఉపయోగించుకోవాలని కోరిన మంత్రి కేటీఆర్‌

అక్రమ వలసదారులకు కువైట్‌ క్షమాభిక్ష..ఉపయోగించుకోవాలని కోరిన మంత్రి కేటీఆర్‌

కువైట్‌లోని అక్రమ వలసదారులకు ఆ దేశ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే ఫిబ్రవరీ 22 వరకు ఈ క్షమాభిక్ష అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో అక్రమంగా నివసిస్తున్న, గడువు ముగిసిన వారు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించుకుండా స్వదేశానికి వెళ్లవచ్చని సూచించింది. తిరిగి సంబంధిత నియమ నిబంధనల ప్రకారం తమ దేశానికి రావచ్చునని వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంతో భారతదేశంలోని వేలాది మందికి ఉపయుక్తంగా ఉండనుంది.

ఇదిలాఉండగా కువైట్‌ ఎలా ఇలా అక్రమ, వీసా గడువు ముగిసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కేటీఆర్‌ సూచించారు. కువైట్‌లోని భారతీయ రాయభార కార్యాలయంను కానీ లేదా తెలంగాణ ఎన్నారై విభాగాన్ని కానీ సంప్రదించాలని ఆయన కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat