Home / TELANGANA / శ్యాంప్రసాద్‌రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్

శ్యాంప్రసాద్‌రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్

పుత్రవియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ (ట్రీ) ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు . తుర్క యంజాల్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సబ్యులకు సానుభూతి తెలిపారు . ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు . ఆదివారం నాడు శ్యామప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్‌చంద్రారెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే .

see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat