సిద్దిపేట నియోజకవర్గ లో వివిధ కుల సంఘాలకు 39లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో వెళ్ళినప్పుడు కుల సంఘ భవనం కావాలి అని దృష్టిలో ఉంటడం ..అన్ని గ్రామాల్లో వర్గాల ప్రజలకు కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నట్లు అన్నారు…ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో జక్కపూర్ గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి 4లక్షలు ,చిన్నకోడూర్ లో గౌడ సంఘం భవనం నిర్మాణానికి 10లక్షలు , పాలమాకుల గౌడ సంఘం భవన నిర్మాణానికి 20లక్షలు ,ఓబుళాపురం గ్రామంలో sc మాల కుల సంఘ భవన నిర్మాణానికి 5లక్షలు మంజూరు అయినట్లు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు కుల సంఘాల ప్రతినిధులకు మంజూరు పత్రాలను అందజేశారు.
