టీంఇండియాతో ధర్మశాలలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో పర్యాటక జట్టు శ్రీలంక ఇన్నింగ్స్ లో రెండో వికెట్ ను కోల్పోయింది .మొదట బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు టీంఇండియా మొత్తం వికెట్లను సమర్పించుకొని 112 పరుగులకు అల్ ఔట్ అయింది .అయితే తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక పది ఓవర్లు ముగిసే వరకు రెండు వికెట్లను కోల్పోయి నలబై రెండు పరుగులను చేసింది .తరంగ ముప్పై ఐదు పరుగులతో ,మాథ్యూస్ ఒక పరుగుతో గ్రీజులో ఉన్నారు ..
