తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగం లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి వేగం పుంజుకుంది. నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ రోజు ( శనివారం )రాష్ట్ర ఐటీ,పులపాలక శాఖ మంత్రి కేటీఆర్ మారేడ్పల్లి పోలీస్స్టేషన్కు ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో పాటు మడ్పోర్ట్లోని గాంధీనగర్ బస్తీలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
