తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈరోజు ఒక అనాథ అమ్మాయి కన్యాదానం చేశారు. బహుదూర్పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పను విజయవాడకు చెందిన కిషోర్కు ఇచ్చి వివాహం చేయించారు. ఈ వివాహానికి పుష్ప తల్లిదండ్రుల స్థానంలో వివాహ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అమ్మాయి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆమె పేరున రూ.235000 ఫిక్స్డిపాజిట్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.25వేల నగదును నూతన దంపతులకు మంత్రి కానుకగా అందజేశారు.
వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
#అనాధ_యువతికి_అండగా
ఈ రోజు గుండ్లపోచంపల్లి లో ని గౌరీ ఆశ్రమం లో ఒక అనాధ యువతీ పుష్ప కు విజయవాడ కి చెందిన కిషోర్ కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది యువతీ పుష్పకు కన్యాదానం చేయడం జరిగింది..
పుష్ప పేరున 2,35,000 డిపాజిట్ మరియు వివాహ ఖర్చులకు 25,000 నగదు అందజేయడం జరిగింది.@KTRTRS pic.twitter.com/6GXOihhyNX— Chamakura Malla Reddy (@chmallareddyMLA) June 23, 2019