Home / ANDHRAPRADESH / రేపే ఒక్కొక్కరికి 10వేల సాయం అందజేత

రేపే ఒక్కొక్కరికి 10వేల సాయం అందజేత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న చేదోడు.. ఈ  పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాల్గోనున్నారు.

ఈ సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బటన్ నొక్కి మరి ఈ పథకం లబ్ధిదారుల  ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అటు దరఖాస్తులకు గడువు మూడ్రోజులే గడువు ఇవ్వడంపై కొందరు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat