Home / SPORTS / భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !

భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి పార్టనర్ షిప్ రెండు వందలకు చేరుకుంది. ఇప్పుడు యావత్ భారత్ కోహ్లి త్రిపుల్ సెంచరీ పై ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క జడేజా సెంచరీ కి చేరువులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 583/4 ఇందులో కోహ్లి 241*, జడేజా 87* తో ఆడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat