ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.
విద్యార్థి దశలోని వారి యొక్క పాటలతో వారి ఒక మాటలతో స్ఫూర్తి నింపి వామపక్ష ఉద్యమంలో ప్రజా గొంతుకైయ్యారని. మలిదశ ఉద్యమంలో వారి యొక్క పాటలతో ఉద్యమాన్ని యావత్ తెలంగాణను ఏకం చేసిన వారి మరణం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సంతాపాన్ని తెలిపారు. వారి యొక్క సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ అధికారులు లంచనాలతో వారి యొక్క అంత్యక్రియలను నిర్వహిస్తుందన్నారు.