Home / SLIDER / కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారు

కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారు

కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని, రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధి గెలవాలా..? అబద్ధం గెలవాలా.? అనే దానిపైనే మధ్య పోటీ ఉంది. ఏన్నో అద్భుతమైన విజయాలకు, దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు.

పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. మూడవ సారి కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.హైదరాబాదులో కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్ పెడ్తదట. ఇక అన్నీ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారని, 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో ముందు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7200 మంది మత్స్యకారులకు మంత్రుల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat