కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి, సదానందం, బాలయ్య, రాజు, వెంకటేష్, అజయ్, మధుకర్, రమణ, సిద్ధికి, విజయ్ హరీష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.