Home / NATIONAL / ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా

ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా

తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల మంది మేధావులతో కార్యక్రమానికి బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ లో జరగాల్సిన సమావేశం సంగారెడ్డికి మార్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino