Home / ANDHRAPRADESH / తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటీమిండియా క్రికెట్ ప్లేయర్స్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటీమిండియా క్రికెట్ ప్లేయర్స్

తిరుమల శ్రీవారిని టీమిండియా స్టార్‌ ఓపెనర్ దినేశ్‌ కార్తీక్‌‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు రోహిత్‌శర్మకు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందించారు. 2017 తర్వాత రోహిత్‌ శర్మ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఐపిఎల్‌-12 సీజన్‌లో ముంబై ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు నాలుగు రోజులు గ్యాప్‌ ఉండడంతో రోహిత్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా తిరుమలకు వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat