Home / CRIME / తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా..16 మంది మహిళలను అత్యాచారం, హత్య

తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా..16 మంది మహిళలను అత్యాచారం, హత్య

మన తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా! కొద్ది రోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటనతో అంతా చలించిపోయాం. కాని ఇప్పుడు వచ్చిన వార్త అంతకు మించిన కిరాతకుడి గురించి వచ్చిన వార్త వచ్చింది. ఏకంగా ఈ దుర్మార్డుడు పదహారు మంది మహిళలను హత్య చేశాడని వెల్లడవం తీవ్ర సంచలనమే.వారితో పాటు సొంత తమ్ముడిని కూడా హత్య చేశారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. . ఇటీవల ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులకు చిక్కాడు. మహాబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను అనే ఈ నీచుడు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డాని పోలీసులు కనుగొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat